Wednesday, May 1, 2024

Ind vs Eng : జైస్వాల్ అజేయమైన సెంచరీ

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ యశస్వీ జైస్వాల్ అజేయమైన సెంచరీ చేశాడు. 122 బంతుల్లో 9 ఫోర్లు, ఐదు సిక్సర్లతో వంద పరుగులు పూర్తి చేశాడు.

యశస్వి జైస్వాల్ కు టెస్టుల్లో ఇది మూడో సెంచరీ. ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ. అయితే ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ పై భారత్ జట్టు 294 పరుగుల లీడ్ లో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement