Monday, April 29, 2024

ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. కొంత‌ కాలంగా ఆయ‌న‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది. వీహెచ్ ఆరోగ్యంపై అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వీహెచ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement