Sunday, May 5, 2024

TS: కర్ణాటకలో కాంగ్రెస్ అరాచక పాలన… కిషన్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యాపారస్తులు, బిల్డర్స్ ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. వారంతా ఆఫీసులు మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారన్నారు. కర్ణాటక బడ్జెట్ అంతా కాంగ్రెస్ గ్యారెంటీలకే సరిపోవడం లేదన్నారు. ఇది కాంగ్రెస్ మార్క్ అవినీతి పాలన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement