Wednesday, May 1, 2024

TS : మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

ఇవాళ మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించానున్నారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. సీఎం అయిన తర్వాత మొదటిసారి కోస్గిలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.

- Advertisement -

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దాంతో ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి సాయంత్రం రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement