Friday, July 26, 2024

Cm Revanth Reddy నేడు ఢిల్లీకి.. ప్రధానితో భేటీ..

సీఎం రేవంత్ రెడ్డిఇవాళ ఢిల్లీ వెళ్ళానున్నారు. అయన ప్రధాని నరేంద్ర మోడితో భేటీ కానున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై మోడీతో చర్చలు జరపనున్నారు.

మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారు.తొలిసారి సీఎం హోదాలో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి.పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీల గురించి మోడీతో చర్చలు జరపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement