Monday, April 29, 2024

Cm Kcr :నిజామాబాద్ జిల్లాలో ప్ర‌జాఆశీర్వ‌ద స‌భ‌…. పాల్గొన‌నున్న సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ వేల్పూర్‌కు రానున్నారు. మంత్రి వేముల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో వేల్పూర్‌కు రానున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార బ‌హిరంగ స‌భ‌ను బీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. స‌భ‌ను దిగ్విజ‌యం చేసేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement