Friday, May 17, 2024

శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై ఈ స‌మీక్ష స‌మావేశంలో సీఎం చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ ర‌వీంద్ర‌, మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement