Sunday, April 28, 2024

CM KCR : ఇవాళ షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డిల‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

సీఎం కేసీఆర్ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇవాళ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొనున్నారు. షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు. రేపు మరో రెండు సభల్లో ఆయన పాల్గొంటారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు ఉమ్మడిగా జరగనున్న సభతో పాటు గజ్వేల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement