Sunday, April 28, 2024

HYD : ఘ‌నంగా సోనియాగాంధీ జ‌న్మ‌దిన వేడుక‌లు

రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్ పల్లి డివిజన్ అరంఘర్ చౌరస్తాలో ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. సోనియా గాంధీ జన్మదినం సంద‌ర్భంగా కేక్‌ను క‌ట్ చేసి ప‌ర‌స్ప‌ర శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు.

ఈ వేడుకలలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్,డివిజన్ అధ్యక్షులు ధనుంజయ్, ఇతర నాయకులు కరుణాకర్, బాలరాజు, ఖలీద్, శ్యామ్, డేవిడ్, తాజుద్దీన్,ఇస్మాయిల్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ సభ్యులు అహ్మద్ షా ఖాన్, జితేందర్, కిరణ్ కుమార్, ముత్యాలు, హరిరత్నం రెడ్డి, కస్తూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement