Tuesday, May 7, 2024

పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి : రేవంత్ రెడ్డి

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ… దమ్ముంటే పువ్వాడే సీబీఐ విచారణ కోరాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే పువ్వాడను కులం నుంచి బహిష్కరించాలని కమ్మ పెద్దలను రేవంత్ రెడ్డి కోరారు. ఈడీ కేసులు, కార్యకర్తల ఆత్మహత్యలు, మమత కాలేజీ అవినీతికి సంబంధించి సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement