Sunday, May 5, 2024

హజురాబాద్ ఉపఎన్నికలో ప్రలోభాలు.. డబ్బులు పంపిణీ అడ్డుకున్న బీజేపీ నేతలు

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మిdకుంట మండలం శాయంపేట గ్రామంలో ఓ పత్రిక విలేకరి డబ్బులు పంపిణి చేస్తుండగా బిజేపి నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Huzurabad bypoll: సాదుకున్నా మీరే.. చంపుకున్నా మీరే: ఈటల భావోద్వేగం

Advertisement

తాజా వార్తలు

Advertisement