Friday, May 10, 2024

BRS party – నేడు సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

ఖమ్మం -:సిఎం కెసిఆర్‌ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు..మధ్యాహ్నం ఒంటి గంటకు కల్లూరులో, 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement