Tuesday, May 7, 2024

KHM: పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కరకగూడెం 10 (ప్రభ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, కరకగూడెం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు రేగల్ల గ్రామ పంచాయితీ సర్పంచ్ కుంజా వసంతరావు, ఉప సర్పంచ్ బాడిష లక్ష్మీనారాయణ, కరకగూడెం గ్రామ పంచాయితీ ఉపసర్పంచ్ రావుల రవి శుక్రవారం ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరికి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ కుటుంబంలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో
తాళ్లూరి బ్రమ్మయ్య, పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement