Sunday, April 28, 2024

Breaking News – దుందుబి వాగులో కొట్టుకుపోయిన ఇద్ద‌రు యువ‌తులు..

మహబూబ్ నగర్ జిల్లా – జడ్చర్ల మండలం పరిధిలోని కొండేడు గ్రామానికి చెందిన అనుష (18), స్వాతి( 18) లు నీటిలో ప‌డి మృతి చెందారు. కొండేడు వద్ద ప్రవహిస్తున్న దుందుభి వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు.. వాగు ఉదృతంగా ఉండ‌టంతో ప్ర‌వాహానికి కొట్టుకుపోయారు.. స్థానికులు రక్షించే ప్ర‌య‌త్నాలు చేసిన ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు.. వాగు నుంచి ఇద్ద‌రి మృత‌దేహ‌ల‌ను బ‌య‌ట‌కు తీశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement