Friday, May 3, 2024

Bijigiri darga – కోనేరులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

గోదావరిఖనికి చెందిన 12 మంది యువకులు బిజిగిరి దర్గాకు వచ్చి దర్శనం చేసుకున్న అనంతరం గుట్ట పైన ఉన్న కోనేరులో స్నానానికి వెళ్లారు స్నానానికి వెళ్లిన 12 మందిలో పదిమంది తిరిగిరాగా ఇద్దరు మాత్రం నీటిలో గల్లంతయ్యారు వెంటనే వారి పోలీసులకు సమాచారం అందించడంతో జమ్మికుంట సిఐ బార్పాటి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు కోనేరులో వెతకగా ఇద్దరు యువకుల మృతదేహాలు లభించాయి .

మృతి చెందిన యువకులను గోదావరిఖనికి చెందిన శ్రీనాథ్ సాయికుమార్లుగా మిత్రులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్ll

Advertisement

తాజా వార్తలు

Advertisement