Thursday, May 2, 2024

ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ బ్యాంకుల బంద్

సంగారెడ్డి, (ప్రభ న్యూస్): బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది బంద్ బాటపట్టారు. సంగారెడ్డి పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది ఈరోజు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా రెండు రోజుల బంద్ లో భాగంగా తొలి రోజు గురువారం బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది ఫ్లెక్సి లు చేతప‌ట్టుకొని, ప్లకార్డులతో నిరసనగా ధర్నా నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement