Thursday, July 25, 2024

షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

హైదరాబాద్ – వైఎస్ఆర్ సిపి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై కేసు నమోదయ్యింది. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్‌ఎస్ పార్టీ ని షర్మిల దూషించారని నరేందర్ యాదవ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అందుకు తగిన ఆధారాలు సమర్పించారు. దీంతో షర్మిలపై సెక్షన్ 505(2), 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement