Monday, April 29, 2024

TS: బ్రాహ్మోత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్

కరీంనగర్ లోని శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయ సప్తత్రింశత్తమ (37వ) వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement