Friday, April 26, 2024

Breaking: తెలంగాణ‌లో అడ్మినిస్ట్రేటివ్ జడ్జీల నియామకం.. ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు

రాష్ట్రంలోని 33 జిల్లాలకు హైకోర్టు జడ్జి లను అడ్మినిస్ట్రేటివ్ జడ్జీలుగా నియమిస్తూ హై కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ పి. శ్రీ సుధ, పెద్దపల్లి జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ జి. రాధ రాణి, సిరిసిల్ల జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ ఏ. సంతోష్ రెడ్డి, జగిత్యాల జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా జస్టిస్ జె. ఈ శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement