Tuesday, May 7, 2024

TS : ఇవాళ్టి నుండి ధర్మపురి బ్రహ్మోత్సవాలు..

జగిత్యాల జిల్లాలో ఇవాళ్టి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 01 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జగనున్నాయి. పాల్గుణ శుద్ధ ఏకాదశిన అంకురార్పణ వరాహ తీర్థం, పుట్ట బంగారంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

గురువారం గోధూళి సుముహూర్తమున ముగ్గురు స్వామి వార్ల కల్యాణం జరగనుంది. ఈనెల 24, 25, 26 తేదీల్లో ముగ్గురు యోగ, ఉగ్ర, వెంకటేశ్వర స్వామివార్లతెప్పోత్సవం-డోలోత్సవం నిర్వహించనున్నాయి. 29న ముగ్గురు స్వామి వార్ల రథోత్సవం ఉంటుంది. 30,31 ఎప్రిల్ 1 న స్వామి వార్ల ఏకాంతోత్సవాలు జ‌ర‌ప‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement