Sunday, April 28, 2024

TS: కాంగ్రెస్‌కు సీపీఐతో పొత్తు కలిసొచ్చింది: కూనంనేని

కాంగ్రెస్ కు సీపీఐతో పొత్తు కలిసొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌, సీపీఐ పొందిక బాగా కలిసివచ్చిందన్నారు. టీడీపీ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు విశ్వసించారని చెప్పారు. పదేళ్లుగా ఏం చేయలేని వ్యక్తి.. ఇప్పుడేమి చేస్తారనే కేసీఆర్‌ను ఓడించారని విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement