Saturday, April 27, 2024

పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం..

కాసిపేట : మండలంలో పలు పంచాయతీలలో ఏర్పడిన వార్డు సభ్యులకు నిర్వహించనున్న ఉప ఎన్నికల సంధర్భంగా పలు పార్టీల నాయకులతో ఎపిడిఓ అలీం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఆయా పంచాయతీ నోటీస్‌లపై ఫొటో ఓటరు జాబితాను ప్రదర్శన నిమిత్తం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాటిపై ఏమైన అభ్యంతరాలు, చేర్పులు,
మార్పులు వుంటే తెలియ చేయాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement