Thursday, April 25, 2024

ఉపసర్పంచ్‌ను పరామర్శించిన ఎంపీటీసీ..

బెల్లంపల్లి : కన్నాల గ్రామపంచాయితీ ఉప సర్పంచ్‌ చంద్రమౌళి తండ్రి ఇటీవల మామిడి తోటలో ప్రమాదవశాత్తు చనిపోయారు. దాంతో స్థానిక ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్‌ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మండల కోఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, నాయకులు బావన్లపల్లి భరత్‌, బోగ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement