Friday, May 3, 2024

Naspur: సింగరేణి గెస్ట్ హౌస్ లో మొక్కలు నాటిన సీఎస్ శాంతకుమారి

నస్పూర్, జూన్ 30( ప్రభ న్యూస్) : శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంత కుమారి శుక్రవారం శ్రీరాంపూర్ వచ్చిన సందర్భంగా అతిథి గృహం ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ అఫ్ పోలీస్ రేమా రాజేశ్వరి, మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకేన్, సింగరేణి అధికారులు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి.సంజీవరెడ్డి, క్వాలిటీ మేనేజర్ కె.వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, ఎస్టేట్స్ ఆఫీసర్ వరలక్ష్మి, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement