Monday, April 29, 2024

RR : ఏసిపి కొప్పుల పాండురంగారెడ్డి మృతి

వికారాబాద్, డిసెంబర్ 5 ( ప్రభ న్యూస్) వికారాబాద్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల పాండురంగారెడ్డి ఏసీపీ (52) అస్వస్థతతో మృతి చెందారు. మార్ముల గుడిపల్లి గ్రామంలో జన్మించిన పాండురంగారెడ్డి మొదట ఎస్సైగా బాధ్యతలు నిర్వహించి అంచలంచలుగా పదోన్నతి సాధించి ఎసిపి గా విధులు నిర్వహించారు.

గత కొంతకాలంగా ఆయన అస్వస్థత ఉండగా మంగళం నాడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అంత్యక్రియలు వికారాబాద్ మండలం గుడిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement