Tuesday, May 21, 2024

Breaking: ములుగు జిల్లాలో యాక్సిడెంట్‌.. కారును ఢీకొట్టిన లారీ, ఇద్ద‌రు మృతి

తెలంగాణ‌లోని ములుగు జిల్లాలో ఘోరం జ‌రిగింది. కారును ఇసుక లారీ ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చ‌నిపోయిన‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు జాకారం గ్రామానికి చెందిన కృష్ణ, రాజుగా గుర్తించారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement