Tuesday, May 21, 2024

ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తెచ్చిన మ‌హానుభావుడు అబ్దుల్ క‌లాం : రంజిత్ రెడ్డి

స్వాతంత్ర్య భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యావిధానంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన మహానుభావుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అని చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి.రంజిత్ రెడ్డి అన్నారు. భారత మొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయ‌న‌ ఘన నివాళులర్పించారు. అబ్దుల్ క‌లాం జయంతి సందర్భంగా స్మృతికి నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement