Wednesday, May 1, 2024

రాజేంద్రనగర్ లో కిడ్నాప్ కలకలం

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడలో ఓ ఏడేళ్ల బాలుడు అదృశ్యం కావడం కావడం కలకలం రేపుతోంది. గురువారం ఆడుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిన బాలుడు.. తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. బాలుడి అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ రైతుల‌కు రైతుబీమా, రైతుబంధు ఉండ‌వు.. సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం

Advertisement

తాజా వార్తలు

Advertisement