Friday, May 3, 2024

యూపీలో జికా కలకలం.. 89కి చేరిన బాధితుల సంఖ్య

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ​వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఆదివారం కొత్తగా మరో 10 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 89కి చేరింది. రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండడం వల్ల జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement