Sunday, April 28, 2024

Election | క‌ర్నాట‌క‌లో ఎవ‌రిది పైచేయి.. కాంగ్రెస్‌కు మెజారిటీ అంటున్న ఎగ్జిట్‌పోల్స్‌!

క‌ర్నాట‌క ఎన్నిక‌ల విష‌యంలో హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయి. ఒక‌వైపు ఓటింగ్ జ‌రుగుతుండ‌గానే ప‌లానా పార్టీకి ఇన్ని సీట్లు వ‌స్తాయి అని ప‌లు టీవీ చాన‌ళ్ల‌లో డిబేట్ న‌డుస్తోంది. ఇందులో భార‌త్ వ‌ర్ష్ ఎగ్జిట్ పోల్స్ వెలువ‌రించ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీస్తోంది. కాగా, ఈ ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి అధిక్య‌త వ‌స్తుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. బీజేపీకి త‌క్కువ సీట్లు వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఇక‌.. జేడీఎస్ నేత కుమార‌స్వామి ముందే చెప్పిన‌ట్టు ఆ పార్టీకి 20 నుంచి 26 సీట్లు రాబోతున్న‌ట్టు అంచ‌నాలున్నాయి.

దీనికి సంబంధించిన ప‌లు ఎగ్జిట్ పోల్స్ డిటెయిల్స్ ఈ దిగువ‌న ఇస్తున్నాం వివ‌రంగా చ‌దువుకోవ‌చ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement