Wednesday, May 1, 2024

జీ5లో ‘వ‌రుడుకావ‌లెను’

అక్టోబ‌ర్ 29న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌యింది వ‌రుడు కావ‌లెను చిత్రం. కాగా ఈ చిత్రం జ‌న‌వ‌రి 7నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ జంట‌గా న‌టించారు. కాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ని క‌ట్ చేసి జీ5విడుద‌ల చేసింది. కాగా ఈ సినిమాలో ఆకాశ్ పాత్రను నాగశౌర్య, భూమి పాత్రను రీతూ వర్మ పోషించారు. రీతూ వర్మకు తల్లిగా సీనియర్ నటి నదియా నటించింది. ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement