Friday, April 19, 2024

వందే భార‌త్ రైలు ప్రారంబోత్స‌వ వేడుక – సికింద్రాబాద్ నుంచి లైవ్..

హైదరాబాద్ : రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైలు సంక్రాంతి నుంచి సికింద్రాబాద్‌, విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది సేప‌టిలో వీడియో లింక్‌ ద్వారా ఢిల్లీ నుంచి జెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో జ‌రుగుతున్న ఈ ప్రారంభ వేడుక‌లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై, రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారంగా తిల‌కించండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement