Thursday, April 25, 2024

తెరాస పేరు మారింది కానీ… డీఎన్ఏ మార‌లేదు.. కేటీఆర్

తెరాస పేరు మారింది కానీ డీఎన్ ఏ మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నరేంద్ర మోడీ దిక్కుమాలిన పాలన అందిస్తున్నార‌న్నారు. పక్కరాష్ట్రాల్లో మన జెండా ఎగురవేద్దామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కౌశిక్ కు అండగా వుండాలని,
హుజురాబాద్ నియోజకవర్గంకు ఎన్ని వరాలైనా ఇస్తామని అన్నారు. ఈటెల, బండి సంజయ్ లు మళ్ళీ సెంటిమెంట్ డైలాగు చెబితే పడిపోకండి అని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement