Tuesday, April 30, 2024

Breaking: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సమాచార శాఖ కమిషనర్ గా కోరె అశోక్ రెడ్డి ని నియమించారు. అలాగే సీసీఎల్ ఏ కార్యదర్శిగా గోపిని నియమించారు. అదేవిధంగా సీసీఎల్ ఏ స్పెషల్ ఆఫీసర్ గా ఆశిష్ సంగ్వాన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement