Sunday, May 5, 2024

Breaking: జమ్మూకశ్మీర్ లో విషాదం.. చెట్టు కూలి నలుగురు మృతి

చెట్టు కూలిపోయి నలుగురు మృతిచెందిన విషాద ఘటన జమ్మూకశ్మీర్ లో చోటుచేసుకుంది. ఈదురుగాలులు, వర్షం కారణంగా చెట్టు కూలిపోయింది. ఒక కుటుంబం అడవిలో టెంట్ వేసుకొని ఉంటున్నారు. అయితే ఈ టెంట్ పై భారీ చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు కత్వా జిల్లాకు చెందిన నజీర్ అహ్మద్, అన్వర్ బేగం, షమా బేగం, షకీల్ బనోగా గుర్తించారు. కిష్త్వార్ జిల్లాలోని బహన్లా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement