Friday, May 3, 2024

Breking: మెద‌క్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. కారును ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి..

మెద‌క్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కారును లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ముగ్గురు స్పాట్‌లోనే చ‌నిపోయారు. చిన్నకోడూరు మండలంలో మల్లారం స్టేజి వద్ద మైసమ్మ టెంపుల్ ఆవరణలో కారు లారీ ఢీకొన్నాయి. కారులో ఇరుక్కుపోయిన మృత‌దేహాల‌ను తీసేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement