Sunday, April 28, 2024

ఈ విజయం సోనియా, రాహుల్ కు అంకితం.. డీకే భావోద్వేగం

ఈ విజయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు అంకితమని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. కార్యకర్తల కష్టంతోనే గెలిచామన్నారు. గెలిపించిన కర్ణాటక ప్రజలకు డీకే శివకుమార్ కృతజ్నతలు తెలిపారు. కర్ణాటక ప్రజలకు సాష్టాంగ నమస్కారం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement