Thursday, May 2, 2024

TS | పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర.. జీవో, అభ్య‌ర్థుల లిస్టు ఇదే!

పోలీస్ శాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవ్వాల (మంగళవారం) 22 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా, 48 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఇక‌.. రెండు రోజుల్లో పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగులు ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు డిఎస్పీలుగా ప్ర‌మోష‌న్‌ కల్పించనున్నారు. ఈ క్ర‌మంలో త్వరలోనే పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరగనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement