Monday, May 6, 2024

Breaking: హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి..కేంద్రం

ఏపీ హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తెలిపింది. టీడీపీ ఎంపీల ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాధానమిచ్చింది. హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement