Monday, April 29, 2024

HYD: జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్, విజయశాంతి, వివేక్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జేపీ నడ్డా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement