Friday, May 3, 2024

క‌రోనా మృతుల కుటుంబాల‌కు త‌మిళ స‌ర్కార్ సాయం

క‌రోనా మృతుల కుటుంబాల‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ.50వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో కరోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 3వేల‌కు పైగానే ఉంది. క‌రోనా మృతుల వివ‌రాలు తీసుకుని అంద‌రికీ ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని స్టాలిన్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు క‌రోనా మృతుల వివ‌రాల‌ను గుర్తించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement