Friday, May 3, 2024

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య జిల్లాలో సంచలనం సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో చెరువులో వివాహిత రేఖ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. చిన్నారులు అభిజ్ఞ (3), హంసిక (6 నెలలు) మృతదేహాలు లభ్యమయ్యాయి. రేఖ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement