Tuesday, May 21, 2024

గుజ‌రాత్ లో ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఏడుగురు మృతి

గుజ‌రాత్ రాష్ట్రంలోని వ‌డోద‌ర‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతిచెందారు. వ‌డోద‌ర‌లోని ద‌ర్జీపురాలో ఆటోను ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు చ‌నిపోగా.. మ‌రో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement