Sunday, April 28, 2024

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను ప్రకటించిన సీరం సంస్థ

కరోనా టీకా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రకటించింది పూణె సీరం సంస్థ. ప్రపంచంలోనే అత్యంత చౌకగా ప్రజలకు టీకా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. మే 1నుంచి 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ధరలను నిర్ణయించారు. ప్రభుత్వానికైతే రెండు డోసులు కలిపి.. రూ.400కు, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600గా నిర్ణయించింది. మరోవైపు కొవిషీల్డ్ సమర్థంగా పనిచేస్తుందని ICMR వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement