Saturday, September 21, 2024

Breaking: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‎కు ఊరట

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‎కు ఊరట లభించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు బెయిల్ దొరికింది. ప‌టియాల కోర్టు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు షరతులతో కూడిన బెయిల్‎ను మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‎కు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement