Saturday, May 18, 2024

Breaking: బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ మోడీ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ హెచ్ఐసీసీకి బయల్దేరారు. ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement