Friday, May 3, 2024

సుప్రీంకోర్టు 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా – జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ లలిత్

జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ సుప్రీంకోర్టు 49వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిల్‌ లలిత్‌తో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది నవంబర్‌ 8 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement