Monday, May 20, 2024

22ట‌న్నుల కంటైన‌ర్లు స్వాధీనం-భారీగా హెరాయిన్ ని ప‌ట్టుకున్న పోలీసులు

ముంబైలో న‌వ‌శేవ‌పోర్ట్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1,725 కోట్లు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ ఈ వివరాలు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement