Saturday, May 11, 2024

క‌ర్నాట‌క‌లో పీసీసీ చీఫ్ కాలేజీల్లో.. సీబీఐ సోదాలు

గ‌తంలో సీబీఐ అధికారులు క‌ర్నాట‌క పీసీసీ చీఫ్‌ శివకుమార్ నివాసంతో పాటు కార్యాలయాలు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటకలో మ‌ళ్లీ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆస్తులను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా డీకే శివకుమార్ కు చెందిన కాలేజీల్లోను సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement