Sunday, April 28, 2024

పంజాబ్ లో వంద మంది మెడిక‌ల్ స్టూడెంట్స్ కి క‌రోనా

క‌రోనా విజృంభ‌ణ మామూలుగా లేదు. థ‌ర్డ్ వేవ్ సూచ‌న‌లు క్లియ‌ర్ గా క‌నిపిస్తున్నాయి. కాగా పంజాబ్ ప‌టియాలా మెడిక‌ల్ కాలేజ్ లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. వంద‌మంది మెడిక‌ల్ స్టూడెంట్స్ కి క‌రోనా పాజిటీవ్ గా తేల‌డం సంచ‌ల‌నం రేపింది. మెడిక‌ల్ కాలేజ్ క‌రోనా హాట్ స్పాట్ గా మారింది. ఈ మేర‌కు కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా పాట్నాలోని పాటియాలా మెడిక‌ల్ కాలేజ్ లో వంద‌మంది విద్యార్థుల‌కు క‌రోనా పాజిటీవ్ అని స్ప‌ష్టం చేశారు. దీంతో మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులందరూ వెంటనే తమ గదులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement